మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అల
తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో బాలుడు పేపర్ కప్ను ఆక్సిజన్ మాస్క్గా ఉపయోగించిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత ఏ స్ధాయిలో ఉందో ఈ ఘటన వెల్లడిస్తో�
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.