ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు | భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖాన వద్ద రూ రూ. 46 లక్షల వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు.
దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్న�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రా�