Gandhi Hospital | గాంధీ దవఖానలో ప్రతిరోజు వివిధ ఆరోగ్య సమస్యలతో 1500 మందికి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రూం నంబర్ జీ-94లో సాయంకాలం ఓపీని శనివారం ప్రారంభించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజల�
ఏర్పాట్లను పరిశీలించిన సూపరింటెండెంట్ రాజారావు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే మూడవ దశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం బన్సీలాల్పేట్, ఆగస్టు 3 : గాంధీ దవాఖానలో మంగళవారం నుంచి అన్ని రకాల వైద్య �
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల తర్వాత గాంధీ వైద్యశాలలో మళ్లీ సాధారణ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో వైద్యశాలను పూర్తిగా కొవిడ్ సెంటర్గా మార్చిన �