earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
ఒక పక్క అగ్ర రాజ్యం అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెడుతూ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని నిత్యం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో ఆ దేశంలో చదవాల�
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 88 దేశాల్లో 4,355 మంది భారతీయులు కరోనాతో మరణించారు. సౌదీ అరేబియా, యూఏఈలో అత్యధికంగా భారతీయులు వైరస్ వల్ల చనిపోయారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ �
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ | ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.