ఉస్మానియా యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పుప్పొడి స్వరూపంలోని సంక్లిష్టమైన అందాన్ని వస్త్రరూపకల్పనలో పొందుపరిచి ‘పరాగమంజరి’అనే నూతన వస్త్ర కళారూపానికి ఓయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్ర
కాసిపేట మండలంలోని దేవాపూర్కు చెందిన గడ్డం మేఘన మొదటి ప్రయత్నంలోనే రెండు రాష్ర్టాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.