గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మ�
మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఫుడ్ పేస్టివల్ ద్వారా మహిళ సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించి ఆదాయాన్ని పొందుతారని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు.
మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలకు చెందిన 100 మందికి పై గా విద్యార్థులు ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు త�
పీవీ సేవా సమితి ప్రతినిధులతో పాటు సిద్దార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మాధవిని శుక్రవారం కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని �
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సంస్థల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒకటి. మధు కె.రెడ్డి, సుధీర్ కోదాటి, విమల కటికనేని సహా మరెంతోమంది తెలంగాణ బిడ్డలు దీనిని ఏర్పాటు చేశారు.
ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) -దీన్ని 1960లో బాగ్దాద్ (ఇరాక్)లో స్థాపించారు. అధికారికంగా 1961లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు కలిసి దీన్ని నెలకొల్పాయి. -పై దేశాలత�