జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. చైనాతో సహా మరే ఇతర దేశం కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయడానికి వీల్లేదని భారత విదేశాం�
9/11 ఉగ్రదాడుల తర్వాతే ప్రపంచంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లాంకు, ఉగ్రవాదానికి ముడిపెట్టడం కూడా అంతే స్థాయిలో పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయడాన�