నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉన్నదని రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలన డైరెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
‘భూసారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనం.. భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి భూమి�
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, చెట్ల పెంపకానికి అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్యరెడ్డి సేంద్రియ ఎరువులను సమకూర్చారు.
Onion Peels | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో �