హైదరాబాద్లో నల్లమందు సరఫరా చేస్తున్న ఒక ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దేవేందర్ కాసినియా, తేజారామ్ కొంతకాలంగా నల్లమందు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
పాట్నా : బీహార్లో గతేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎకరాల్లో సాగు చేసిన నల్లమందు(ఓపియం) పంటను ధ్వంసం చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని జాము
రంగారెడ్డి : ఓపియం సాగుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచా