తాండూరు : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేపడుతామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్
భూపాలపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆ�
రాయపర్తి : మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల సంయు క్త నిర్వాహణలో ఏర్పాటు చేసిన వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ముఖ్య అతిథిగా �