ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవ
Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.