స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి రెడీ అయింది. 110 ఉన్నత స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
రాష్ట్ర సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపికబురు అందించింది. రెండో డీఎస్సీ ద్వారా విద్యాశాఖలో 5,089 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్థికశాఖ శుక్రవారం ఇందుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంపై ఉద్యోగార్థులు హర్షం వ�