యాభై వేల నుంచి లక్ష రూపాయలుంటేనే ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనాలి.. లేదంటే మా వైపే చూడొద్దంటూ ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్లో కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి ప�
ఆన్లైన్లో క్రికేట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
రూ. 2.05 కోట్ల నగదు, 43 బ్యాంక్ ఖాతాబుక్కులు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి ఆన్లైన్కు బెట్టింగ్కు పాల్పడిన బుకీలను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హనుమకొండ గోపాల్ఫూర్కు �