నేడు భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే కేప్టౌన్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా చివరి మ్యాచ్లోనైనా గెలువాలని భావిస్తున్నది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన భారత్.. ఆ
నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే.. మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. పార్ల్: తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్ఇండియా.. తిరిగి పుంజుకొని సత్తాచాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా
31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం టెస్టు సిరీస్ పరాజయానికి వన్డేల్లోనైనా బదులు తీర్చుకుంటుందనుకున్న టీమ్ఇండియా మూడు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. క్రీజులో కాసేపు కుదురుకుంటే బ్యాట�
ముంబై: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు సీనియర్ శిఖర్ ధవన్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకకు పయనమైంది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న 20 మంది సభ్యుల జట్టు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవ�