నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు కొంద రు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన�
వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత సుమారు వారంరోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది.