గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ‘గ్రూప్ -1 ప్రిలిమ్స్' పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.
CBSE 12th exams: ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్-1 బోర్డు పరీక్షలు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఓఎమ్మార్ విధానంలో