హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూ�
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావించారు.
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో తొలి ఒమిక్రాన్ కేసు గురువారం వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళ (35) కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమెను నగరం లోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీనోమ�