న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉ�
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో ఇద్దరికి, మహారాష్ట్రలో ఒకరికి కొత్త వేరియంట్ కరోనా సోకింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 26కు పెరిగింది. ఈ నెల 4న జింబ
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి�
ముంబై: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏండ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్ పాజిటివ్�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెల్లగా ఇతర దేశాలకు వ్యాప్తిస్తున్నది. గురువారం దేశంలోని కర్ణాటకలో రెండు కేసులను గుర్తించారు. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి దే�