ఉపాధి హామీ పథకం పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పనితోపాటు పూర్తయిన పనిని కూడా డ్రోన్లతో పరిశీలిస్తారు.
విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి వాటిని పరిష్కరించేందుకు వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకు వర్�
బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అందుకుంటున్న ఫిర్యాదుల్లో అధిక భాగం ఏటీఎం/డెబిట్ కార్డులు, మొబైల్, నెట్ బ్యాంకింగ్కు సంబంధించినవేనని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ సేవల్లో వినియోగదారులు ఎదుర�
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట�