పాత అలైన్మెంట్నే కొనసాగించాలని.. కొంతమంది భూస్వాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా మార్చిన అలైన్మెంట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చె�
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�
రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు సమస్యల వలయంలో చుట్టుకున్నది. 22 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారమే ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిఫుల్ఆర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామ రైతులు శనివారం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోక�