సీఎం కేసీఆర్ | ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్డెత్ ఘటనలో పోలీసుల తీరు
స్వల్ప భూప్రకంపనలు | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నితిన్రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు | ఈటల రాజేందర్ కుమారుడు నితిన్రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్�
గని పైకప్పు కూలి ఇద్దరు దుర్మరణం | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే -6 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.