ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయాలుగా మారాయి. ధాన్యం కొనుగోలు చే యడమే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించినా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్ర భుత్వ నిబంధన వల్�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హతలేనివారికి ఉద్యోగాలొచ్చా యి. దీనిని గుర్తించిన అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు డీఎస్సీ 2024లో స్కూల్ అసి
శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ పరువును దిగజార్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. నాలుగేండ్లుగా అధికారుల వైఖరిపై ఎన్నోసార్లు వివిధ ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, వారిలో మాత్రం కొద్దిగా కూడా మార్�
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం పశువుల కాపరుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రా