నగరం నడిబొడ్డున సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా.. జలమండలి మేనేజర్ మార్పు, జిల్లా కలెక్టర్ మార్పుతో మరో ప్రయత్నం చేసి స్థలంలో తిష్టవేసేందుకు క�
మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల కబ్జా ప్రయత్నం సంచలనంగా మారింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి అదుపులోకి రావడం లేదని భావించిన పోలీసులు మియాపూర్లో 144 సెక్షన్ విధించారు. ఈ కఠిన నిర్ణయానికి దారితీసిన మి
కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రజలు ఆ భూముల్లో జెండా పాతేస్తున్నారు. మ�
కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములను కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసూరులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీల�
కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో ప
కబ్జాదారులు అక్రమంగా వేసిన ఫెన్సింగ్ కూల్చివేత వెయ్యి కోట్ల విలువైన కస్టోడియన్ స్థలాలకు విముక్తి భారీ పోలీసు బందోబస్తు మధ్య 69.21 ఎకరాలు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే