OC Commission | ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయస్థాయి భారీ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఆదివారం హనుమకొండకి చేరుకున్న పోలాడి ర
ఓసీ ఈడబ్ల్యూఎస్ పటిష్ట అమలు కోసం జాతీయ, రాష్ట్రస్థాయి చట్టబద్ధతగల కమిషన్ ఏర్పాటు కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని ఓసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో