వివ రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. డాక్టర్ కె.వి.రమణాచారి ఆశీస్సులతో ఈ నెల 27న సినిమా విడుదల క
సన్నీ కునాల్, వివా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించారు. శ్రీరామ దత్తి నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.
పబ్లిసిటీ డిజైనర్ వివరెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నది.