కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం క�
వాషింగ్టన్: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ను తయారు చేసిన ఇజ్రాయెల్ సంస్థపై అమెరికా చర్యలు చేపట్టింది. ఎన్ఎస్వో గ్రూప్ను బ్లాక్లిస్ట్లోకి చేర్చింది. ‘విదేశీ ప్రభుత్వాలను అంతర్జా�
ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 20.1 శాతం వృద్ధి రూ.32.38 లక్షల కోట్లుగా నమోదు వ్యవసాయం తప్ప మిగిలిన రంగాలన్నీ కొవిడ్ పూర్వస్థాయి కంటే తక్కువ న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఈ
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్కు సంబంధించి దాని తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. ‘ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస�
జెరుసలెం: పెగాసస్ స్పైవేర్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారానికి కారణమైన ఈ స్పైవేర్ సృష్టికర్త ఇజ్రాయెల్లోని ఎన్ఎస్వో గ్రూప్. ఇప్పుడీ గ్రూప్ ఆఫీస్లపై ఇజ్ర�
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెగాసస్ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్తో మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన మరి కొందరి పేర్లను ది వైర్ సోమవారం విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరి