కొంతకాలంగా హెచ్టీ కనెక్షన్లకు బిల్లులు కట్టకుండా వాటిని వదిలేసి కొత్తకనెక్షన్లు తీసుకున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ప్రాంగణాల వద్ద బకాయిల నోటీసు బోర్డులు టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ�
HMDA | హెచ్ఎండీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో నోటీసు బోర్డులను డిస్ప్లే చేయాలని, సర్వే, భూమి, బిల్డర్ ప్రొఫైల్, పర్మిషన్లు, �
పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీకి చెందిన కాలనీలో నివాసముంటున్న కార్మికులు క్వార్టర్స్ను ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం కొత్త యాజమాన్యం నోటీసులిచ్చింది.