నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన జీవో 84ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ వారంపాటు వాయిదా పడింది. ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖ�
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నోటరీతో భూముల లావాదేవీలు జరుగగా, వాటి విక్రయదారుల్లో అనేక మంది మరణించారు. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతుండగా, క్రయవిక్రయాలు కూడా జరగడం లేదు. దీంతో
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. బుధవారం డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోల�