ఉత్తరకొరియా నియంత కిమ్ మరో దారుణానికి పాల్పడ్డారు. దాదాపు 30 మంది అధికారులను ఉరి తీయించినట్టు సమాచారం. ఇటీవల వరదలు రావటంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను సంతోషపెట్టడానికి ఏటా 25 మంది కన్యలను ఎంపిక చేస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 25 మంది కన్యల బృందాన్ని ‘ప్లెజర్ స్కాడ్' అని పిలుస్తారు.
సియోల్, అక్టోబర్ 12: అమెరికాపై అణ్వస్త్ర దాడులే లక్ష్యంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన క్షిపణులను ఉ త్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉ న్ పరిశీలించారు. అధికార వర్కర్స్ పార్టీ 76వ వార్షికోత్సవం సందర్భంగా ప�
మోదీని కిమ్తో పోల్చిన రైతు నేత | భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో పోల్చారు.