MRK Panneerselvam | తమిళనాడు మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసని అన్నారు. అందుకే వారు పానీపూరీ అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు.
మా ఉత్తరప్రదేశ్ల పనిలేదు. అందుకే పని వెదుక్కుంటూ తెలంగాణకు వచ్చినం. మేం చాలా పేదరికంలో మగ్గుతున్నం. అక్కడ రోజూ తిండికూడా దొరకడం లేదు..యోగి పాలన వేస్ట్.. సీఎం కేసీఆర్ ఇక్కడ అన్నీ చేస్తున్న�
చెన్నై : తమిళనాడులో పాలక డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు నార్త్ ఇండియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించే ఉత్తరాది ఓటర్లు డీఎంకేతో లబ్థి పొంది అసెంబ్లీ ఎన్నికల్లో తమను మోస�