హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని, ఇది రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా త�
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా వేగంగా కదులుతోంది. విశాఖకు 580 కి.మీ దూరంలో ఉన్న జవాద్ తుఫాన్.. తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు
అమరావతి : అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అది తుపానుగా మారే అవకాశం ఉందని తెలియజేస�