రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.
సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్
Narayanapet | సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు(Non-bailable case) నమోదు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Koya Sriharsha) తెలిపారు.
Mohammad Azharuddin | మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుత�
వినటానికి సినిమా కథలా ఉన్నా ఇది రియల్ స్టోరీ. తెలంగాణ సీఐడీ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో ఇది ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టయిన ఆ వృద్ధుడు క్రైమ్ నంబర్ 49/2005. రూ.4 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోస
వచ్చే డిసెంబర్ 2023 నాటికి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు తట్టు, రుబెల్లా బారిన పడకుండా ప్రతి ఒకరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ వైద్య సిబ్బందికి స�