భగత్కు ఎట్లెట్ల ఓట్లు పడితే అట్లట్ల నెల్లికల్ లిఫ్టులో నీళ్లు వాటిలో కేరింతలు కొట్టాలె నాకు సీఎం పదవి ఎవరి భిక్షనో కాదు.. అది తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష పదవుల కోసం తెలంగాణను వదిలేసిన కాంగ్రెస్ తెలం�
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి నోముల నర్సింహయ్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను కొనసాగించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు. ఏ�
రాజకీయాలకు అతీతమైన జీవితం లేదు. అవును! మనిషి జీవితాన్ని నిర్ణయించి, నిర్దేశించి, నడిపించేది, నడిపిస్తున్నదీ రాజకీయమే. మనకు ఇష్టమున్నా, లేకున్నా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, అర్థం చేసుకున్నా అర్థం చే�
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్�
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన
బీజేపీ| బీజేపీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా, వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్పై చార్జిషీట్ విడుదల చేస�
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�