కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
‘ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల భవనం కస్ర గ్రామంలోనిది. ఇక్కడి పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా.. 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకే ఉపాధ్యాయురాలు జయంతి పని చేస్తారు. ప్రహరీ లేదు, తాగునీటి సౌకర్యం లేదు, టాయిల
చిన్నోనిపల్లికి జలగండం పొంచి ఉన్నది. ఊరును వరద చుట్టుముట్టడంతో స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది. వర్షాలు కురుస్తుండడంతో సమీపంలో ఉన్న రిజర్వాయర్లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే