కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
నగర మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొందరు కార్పొరేటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. మేయర్ పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెను పదవి నుంచి తప్పించాలని కొ�
అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ అనంతరం కౌన్సిలర్లను క్యాంప్లకు తరలించారు.