బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ తేదీని ఎత్తేసి కొత్తవారికి కూడా బీడీ పింఛన్లు ఇవ్వనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోతే మళ్లీ పాత కష్టాలు తప�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తెలంగాణపై కేంద్రం కక్ష సాధించడం మానుకోవాలి యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలి ఈ నెల 26 నుంచి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తాం.. హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్