తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా నిర్వహించారు.
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మెప్మా ఆర్పీలు ధర్నాకు దిగారు. ఆర్నెల్ల వేతనాలు విడుదల కాగా, ఐదు నెలలవి చెల్లించి, ఇంకో నెల వేతనం నిలిపి వేయడాన్ని నిరసిస్త�
నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగి�