నిజామాబాద్ జిల్లా కేంద్రంలో (Nizamabad) పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు �
ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాకు పోలీసు బాస్ వచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్కు నూతన కమిషనర్ రానున్నారు. ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు 2016 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి పోతరాజు సాయి చైతన
నిజామాబాద్ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ ప్రాంగణంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఇందూరు : ఆదివారం నిజామాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఆనందంగా పాల్గొనేందుకు గాను పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు �