సినిమా పరిశ్రమలో రూమర్లు సర్వ సాధారణం. ఈ మధ్య రూమర్లు ఎక్కువైన నేపథ్యంలో వాటి మధ్య నిజాలు వినిపించినా వాటిని రూమర్లుగానే పరిగణిస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం ఓ వార్త సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అవుత�
నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముహూర్త బలమేమో గానీ.. ఈ సినిమా
రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రామాయణ’ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు సృష్టించనుంది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెర�
దక్షిణాది ఇండస్ట్రీలో సాయిపల్లవి పంథా చాలా ప్రత్యేకం. కథాంశాల ఎంపికలో కొత్తదనంతో పాటు తన పాత్రల్లో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ వరుసగా పాన్ ఇండియా చిత్రాలను అంగీకరిస్తున్నది.