యంగ్ హీరో నితిన్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది నితిన్ చేసిన చెక్, రంగ్ దే చిత్రాలు డిజాస్టర్స్గా మిగిలాయి. ప్రస్తుతం మ్యాస్ట్రో అనే సినిమా చేస్తున్నాడు. హిందీలో అయుష
‘ఉప్పెన’చిత్రంతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధించింది కృతిశెట్టి. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పట�
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే హీరో నితిన్. తాజాగా ఈయన చేతి నిండా సినిమాలున్నాయి. అందులో మాస్ట్రో విడుదలకు సిద్ధంగా ఉంది కూడా. ఇప్పటికే 2021లో నెల రోజుల వ్యవధిలోనే చెక్, రంగ్ దే సినిమాలతో వ
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిం�
తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సిని
కరోనా వలన దాదాపు మూడు నెలల పాటు షూటింగ్కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి జరుపుకుంటున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ హిట్ ‘అందాధున్’ తెలుగు రీమేక్ మ్యాస్ట్రో చి�
కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్స్ అన్ని స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు కొన్నాళ్లుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గముఖం పడుతు�
త్రివిక్రమ్ ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తాడు.. చిన్న హీరోలను అస్సలు పట్టించుకోడు. అందులోనూ కేవలం బన్నీ, పవన్, మహేష్ బాబు చుట్టూనే తిరుగుతుంటాడు అనే విమర్శలు బాగా వస్తున్న తరుణంలో ఉన్నఫలంగా తన ర�
అందుకోనున్న జిరోధా కామత్ సోదరులు డైరెక్టర్ సీమా పాటిల్ కూడా న్యూఢిల్లీ, మే 29: అదొక స్టార్టప్ సంస్థ. కానీ వేతనాల చెల్లింపుల్లో మాత్రం అగ్రగామి సంస్థల కంటే ముందు వరుసలో నిలచింది. ఏకంగా ఏడాదికి 100 కోట్ల వా
నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది.
కరోనా వలన డిజిటల్ రంగం క్రమక్రమేపి అభివృద్ధి చెందుతుంది. థియేటర్స్లో విడుదల కావలసిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు థియేటర్లో పెద్దగా అలరించలేకపోయిన సినిమాలు ఓట�
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే చిత్రం
సినిమా బాగా ఆడుతున్నపుడు అనుకోకుండా సెలవులు వస్తే ఇక ఆ దర్శక నిర్మాతల సంతోషానికి అవధులుండవు. ఇప్పుడు రంగ్ దే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత�