-భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పాదన 1400 మెగావాట్లు. -దేశంలో విద్యుదుత్పత్తి 1897లో డార్జిలింగ్లో ప్రారంభమైంది. -నైవేలీ థర్మల్ పవర్ స్టేషన్ తమిళనాడులో ఉంది. -చంద్రాపూర్ థర్మల్ పవర్ �
కొంపెల్లి దుర్గాగ్నిహోత్రి ఈయన 1893లో జన్మించారు. నిత్యశివపూజా దురంధరులు. ఆధ్యాత్మికజ్ఞానసంపన్నులు.ఈయన చందంపేట (మెదక్)లో నివసించినట్లు తెలుస్తుంది. రచనలు 1) కృష్ణగారడి (హరికథ) 2) రుష్యశృంగ న్యాయ శతఘ్ని 3) విజ�
బచ్చు రామన్న గుప్త (క్రీ.శ. 1884-1954) నేటి సంగారెడ్డి జిల్లా సదాశివపేట నివాసి, వైశ్యకుల బచ్చువంశ సంజాతులు, కవి పండితులు, సంస్కృతాంధ్రములేగాక ఇతర భాషల్లోనూ ప్రవేశమున్న సంపన్న కుటుంబీకులు మల్లయ్య మునిమనుమడు, శివ
గ్రూప్-1 సిలబస్ చాలా విస్తృతమైనది. కాబట్టి ఎంతో విశ్లేషణాత్మకంగా, విపులీకరించి చదవాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఆర్థికశాస్త్ర అంశాలనైతే అత్యంత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవాలి. కనీసం 4 నుంచి 6 నెలల ముందు ను�
నందమూరి తారక రామారావు -కృష్ణా జిల్లాకు చెందినవారు. -1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో తన పేరును నమోదు చేసుకున్నారు. -ఎన�
జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే 9 ప్రవాస భారతీయ దివస్ 12 జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద దినోత్సవం) 15 ఆర్మీ డే 25 జాతీయ ఓటర్ల దినోత్సవం,జాతీయ పర్యాటక దినోత్సవం 26 భారత గణతంత్ర దినోత్సవం, అంతర్జాతీయ కస్టమ్స్ ద�
మొత్తం గ్రూప్-1లో ఎకానమీ ప్రిలిమినరీ 40-50 మార్కులు, మెయిన్స్లో 900 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎకానమీపై పూర్తి పట్టుకోసం దాని మౌలిక భావనల నుంచి అధ్యయనం చేయాలి. -ఎకానమీ మౌలిక భావనలు (Economy Basics) అర్థం కాక
-రేపు మీరు సాధించబోయే విజయం మీ కాన్షస్ మైండ్కు ఒక అద్భుతమైన ఉత్కంఠను కల్గించే అనుభవం. అయితే, మీ అన్కాన్షస్ మైండ్కు ఇది ఏనాటి నుంచో అలవాటు చేసిన ఒక ఇంద్రియ అనుభవం కావాలి. రేపటి విజయం మీ కాన్షస్కు కొత్తే�
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు? ఎ) ఐదేండ్ల పాటు వరుసగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. బి) ఒక హైకోర్టులో లేదా రెండు లేదా ఎక్కువ హైకోర్టుల్లో వరుసగా కనీసం పదేండ్ల పాట�
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నాదెండ్ల భాస్కరరావు -(1984 ఆగస్టు 16 – 1984 సెప్టెంబర్ 16) -ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు. -రాంలాల్ ఇతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. -ఇతను ధర్మ మహామాత్య పదవిని రద్దు చేశార
పురాణం అంటే పాత కథ. వ్యాసుడు పురాణాలకు కూడా ఒక రూపం తీసుకొచ్చాడు. భారతీయ సంస్కృతిలో అష్టాదశ (18) పురాణాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు సమానస్థాయి కలిగినవని మనకు మార్కండేయ పురాణంవల్ల తెలుస్తుంది. మద్వయం, భద్వయం,
బహుళ సంఘాలు-నిబంధనలు -సహకార సంఘాలకు వర్తించే ప్రొవిజన్లే బహుళ సహకార సంఘాలకు కూడా కొద్ది మార్పులతో వర్తిస్తాయి. ఈ నిబంధనల్లో రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర చట్టం, రాష్ట్రప్రభుత్వం అనే పదాల చోట పార్లమెంటు, కేంద్ర
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పరిపాలనలో ఉపయోగపడే అత్యవసర సదుపాయం ఆర్డినెన్స్. చట్టసభలు సమావేశంలో లేనప్పుడు ప్రభుత్వాలు అత్యవసరాలకోసం జారీచేసే ఈ ఆర్డినెన్స్లు పాలనలో జాప్యాన్ని నివారిం
-ఫెయిరీ క్వీన్: ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజిన్ -రాజధాని ఎక్స్ప్రెస్: మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీన్ని ఢిల్లీ-హౌరా (కలకత్తా) మధ్య ప్రారంభించారు. -దక్కన్ క్వీన్: మొదటి ఎలక్ట్రిక్ రైలు. పుణె-కల్యా