ఎకానమీలో భాగంగా అసలు వస్తువులంటే ఏమిటి? ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి? ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉత్పత్తి చేయాలి? భారతదేశం మౌలిక ఆర్థిక లక్షణాలేంటి? భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎందుకు అమలు చేస్తుందో త�
స్వతంత్ర భారతదేశంలో ఆర్థికాభివృద్ధి క్రమంలో పన్ను విధానాల్లో సమయానుకూలంగా అనేక మార్పులు వచ్చాయి. అసంఘటితరంగంతోపాటు కరెన్సీ లావాదేవీలు అధికంగా ఉండే భారత్లో సమర్థవంతమైన పన్నుల విధానాన్ని రూపొందించట�
చరిత్రపరంగా తెలంగాణలో అశోకుడి కన్నముందే బౌద్ధమతం ఉందని ఆధారాలు దొరికాయి.. దొరుకుతున్నాయి. కరీంనగర్ జిల్లా (పోతన్).. అదే నేటి బోధన్, బోధన్ కుర్తి అని అంటున్నారు. -16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపగా సింగేయ
– బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్మన్, సచ్చ్ అనే ఆర్థికవేత్తలు ఉపయోగించారు. – బ్రిక్ కూటమి 2032 నాటికి జీ-8 కూటమిని అధిగమిస్తుందని అంచనా. – బ్రిక్ స్థాపించిన సంవత్సరం-2009 – సభ్యదేశాలు ఐదు- బ్రెజిల్, ర�
రాజ్యసభ – ఒక విధమైన ప్రశాంత వాతావరణంలో చట్టాన్ని పునఃపరిశీలించే అవకాశం కల్పించడం కోసం ఎగువ సభలు ఉంటాయి. – రెండో సభకు మద్దతుగా పేర్కొనే వాదనలు: సంప్రదాయం, సంపన్నవర్గాలు, ఇతర స్వప్రయోజనాపరులు తమను తాము �
1. బార్క్(బీఏఆర్కే)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1954 2) 1964 3) 1974 4) 1984 2. దేశంలో మొదటి సౌండింగ్ రాకెట్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? 1) బెంగళూరు (1977) 2) తుంబా (1963) 3) శ్రీహరికోట (1989) 4) ఏదీకాదు 3. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిట
రాజ్యాంగ సవరణ పద్ధతి – ప్రకరణ 368 – 75 ఏండ్ల గణతంత్ర దేశంలో నేటివరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. – ప్రకరణ 368 రాజ్యాంగ సవరణకు వీలుకల్పిస్తుంది. దీని ఆధారంగా పార్లమెంటు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసి ప్రాథమిక హక్
భారతదేశ చరిత్ర చార్టర్ చట్టం – 1793 – ఈ చట్టం ప్రకారం గవర్నర్లకు, గవర్నర్ జనరల్కు తమ సలహాసంఘ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం దక్కింది. చార్టర్ చట్టం – 1813 – ఈ చట్టం మొదటిసారిగా భారత్లో ఆధునిక విద్యాభివృద
-అంటార్కిటికా ఖండాన్ని చేరిన మొదటి వ్యక్తి- రాల్డ్ అముండసేన్ -దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా వలయంలో దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ఐదో పెద్ద ఖండాన్ని అంటార్కిటికా ఖండం అంటారు. -ప్రపంచంలో అత్యంత దక్షిణంగ�
ద్వీపం -నాలుగు వైపుల నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. ఉదా: -ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ -ప్రపచంలో ఏకైక ద్వీపపు ఖండం ఆస్ట్రేలియా -ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఐస్లాండ్ ద్వీప�
కుతుబ్షాహీలు (క్రీ.శ. 1518-1687) -క్రీ.శ. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. ఇందులో కుతుబ్షాహీ రాజ్యం ఒకటి. తొలుత కుతుబ్షాహీలు గోల్కొండ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. 1526ల
(ఫిలిం కోర్సులు – భవిష్యత్తుకు బాటలు) సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మాధ్యమం సినిమా. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నా.. చాలా మందికి సినిమానే ఫస�
భారతదేశ చరిత్ర జాన్ ఆడమ్స్ (1823) -ప్రింటింగ్ ప్రెస్లను స్థాపించడానికి లైసెన్సులను తప్పనిసరి చేశారు. -తొలి ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ జనరల్. లార్డ్ అమెరెస్ట్ (1823- 1828) -ఇతని కాలంలో మొదటి బర్మా యుద్ధం జ
ప్రపంచంలో గ్రీన్హౌస్ ఉద్గారాల విడుదలలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. యూరోపి యన్ యూనియన్ను ఒక దేశంగా పరిగణిస్తే నాలుగో స్థానంలో ఉంది. అయినా తలసరి ఉద్గారాల్లో భారత్ 122వ స్థానంలో ఉన్నది. -2008 నాటికి భారత్ సగటు �