ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి కమిషనర్గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ న�
నీలం సాహ్ని రాజీనామా | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించింది.