మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల
భువనేశ్వర్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు శనివారం తెలిపింది. ఈ నెల 5 నుంచి రాత్రి పది గంటల న�
ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చ�
భోపాల్ : మధ్యప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర రాజధాని భోపాల్తోపాటు ఇండోర్ నగరాల్లో ప్రభుత్వం రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్
చండీగఢ్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి నైట్కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇప్పటికే పలు జిల�