చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
బెంగుళూరు: కర్నాటకలో రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏడు జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఇవాళ కోవిడ్19 పరిస్థితిపై ఆయన సమీక్ష సమ
జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్�
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం �
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్�
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. రాజధాని బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో ఈ నెల పది నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస�
నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నో�
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�
చండీఘడ్: పంజాబ్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అ