Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం నాటి ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకుపైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్లోజింగ్ సమయానికి కాస్త పుంజుకుని, స్వల్ప లాభాలతో ముగిశాయి.
వచ్చే ఏడాది ఆఖరుకల్లా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 29,000 పాయింట్లను చేరుకోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ బుధవారం అంచనా వేసింది. ఇది 12 శాతం వృద్ధికి సమానం కావడం విశేషం
Nifty 50 : నిఫ్టీ-50 రికార్డు సృష్టించింది. ట్రేడింగ్లో ఇవాళ 20 వేల మార్క్ టచ్ చేసింది. సుమారు 0.9 శాతం అధికంగా నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. ఒకవైపు ప్రపంచ ఆర్ధికం మందగమనంతో సాగుతున్నా.. మన స్టాక్ మార్కెట్లు ట్రేడ