Kamareddy rains | అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో 44వ జాతీయ రాహదారిపై బైక్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లా శివారులోని కాళ్లకల్ వరకు విస్తరిస్తున్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి (ఎన్హెచ్44) విస్తరణ పనులను
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎన్హెచ్ – 44పై జంక్షన్ల అభివృద్ధితో పాటు ఫ్లై ఓవర్లు, ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు భారత జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. ఈ మ�