ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
నాగ్పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే (ఎన్హెచ్-163)లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జిల్లాల మధ్య మొదటి ప్యాకేజీలో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్వాసితులకు పరిహారం పంపిణీ నత్తనడకన సా
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం