భాగ్యనగరానికి కూతవేటు దూరంలో ఉన్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా అణు ఇంధనాన్ని సమకూర్చే సామర్థ్యం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)కే ఉన్నదని భారత అణుఇంధన కమిషన్ సభ్యుడు, శాస్త్రవేత డాక్టర్ అనిల్ కకోడ్కర్ పేర�
1. బార్క్(బీఏఆర్కే)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1954 2) 1964 3) 1974 4) 1984 2. దేశంలో మొదటి సౌండింగ్ రాకెట్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? 1) బెంగళూరు (1977) 2) తుంబా (1963) 3) శ్రీహరికోట (1989) 4) ఏదీకాదు 3. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిట