జీడీపీ అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది? అనేది (భక్తులకు) వారికి తెలియనవసరం లేదు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురుగా మారుతున్నదని గర్వంతో ఛాతీ విరుచుకోవడమే వారికి తెలుసు.
ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో బ్యాన్ చేసిన సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సి�
తెలంగాణ సాధన కోసం పోరాడిన, పదేండ్లపాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతిసేలా కొన్ని న్యూస్చానళ్లు కుట్ర పూరితంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాద�
KCR | కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్లోని పోలీస్ స్టేషన్లో పార్టీ తరఫున బాల్క సుమన్ ఫిర్యాదు చేశారు. లిక్కర్ స్కాం కేసులో కేసీఆర�